-
Home » National Peoples Party
National Peoples Party
Manipur Violence: మణిపూర్లో సర్జికల్ దాడులు.. బీజేపీ మిత్రపార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
August 12, 2023 / 03:42 PM IST
మే 3 నుంచి మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మైతీలు ఉంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు