Home » navarathri celebrations
పరమశివుడికే అన్నదానం చేసింది 'శ్రీ అన్నపూర్ణా దేవి'. అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదు. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాసుల్ని కురిపిస్తుంది.
గాయత్రి మంత్రం జపిస్తే సమస్త దేవతలను ప్రార్థించినట్లే అని రుగ్వేదం చెబుతోంది. నవరాత్రుల్లో రెండవరోజు గాయత్రీ దేవిని పూజిస్తే విజయాలు సొంతం అవుతాయి.
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి.