Home » navy chief admiral
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ స్పందిస్తూ... ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన అనేక ఓడలు తిరుగుతుంటాయి. 4-6 చైనా నౌకాదళ, పరిశోధక నౌకలు కూడా తిరుగున్నట్లు తెలిసింది. చైనా చేపల నౌకలు కూడా బాగా ఉంటాయి. హిందూ మహాసముద్రంలోని ఆయా అ�
పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 140వ కోర్సులో 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును చూసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిచేత పుష్ అప్స్ చేయించారు.
Navy chief Admiral Karambir Singh భవిష్యత్తులో నౌకాదళానికి అవసరమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములను దేశీయంగా నిర్మించనున్నామని గురువారం నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్వదేశీయంగా నిర్మించనున్న వాటిలో 41 యుద్ధ�