Home » NCT of Delhi
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సమూహాలకు అనుమతి
యుమునా నది మినహా...సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.