Near

    3లక్షలకు చేరువలో కరోనా మరణాలు

    May 14, 2020 / 05:37 AM IST

    ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�

    స్వామి శరణం అయ్యప్ప : పంబ దగ్గరకు చేరుకున్న మహిళలు

    November 16, 2019 / 10:11 AM IST

    శబరిమలలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. పంబ దగ్గరకు ఐదుగురు మహిళలు చేరుకున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ ఘటన 2019, నవంబర్ 16వ తేదీ శనివారం చోటు చేసుకుంది. 10 నుంచి 50 ఏళ్లలో�

    బంగాళాఖాతంలో అల్పపీడనం : నేడూ వర్షాలు

    April 22, 2019 / 12:53 AM IST

    బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏప్రిల్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఛత్తీస్ గడ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..దీని నుండి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్

10TV Telugu News