Home » Nellore Barrage Cum Bridge
సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బ్యారేజ్ లు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిని, నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.