-
Home » NEP
NEP
విద్యార్థులు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి కాదు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.
Board exams: ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు.. అంతేకాదు పాఠ్యాంశాలు అన్నీ..
ఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.
PM Modi : 5 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు
జాతీయ విద్యా విధానం(National Education Policy)ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కొత్త విద్యా విధానం, తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్, 8 ప్రాంతీయ భాషల్లో ఈ-కంటెంట్
భారత దేశంలోని అన్ని భాషల పరిరక్షణ లక్ష్యంగా కొత్త విద్యా విధానం రూపొందించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సలేషన్ అండ్ ఇంటర్ ప్రటేషన్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాలి, పర్సియన్, ప్రాక్రిత్, అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను బలోపేతం చేసేందు�
త్వరలో నూతన విద్యా విధానం.. రూ.99,300 కోట్ల కేటాయింపు : నిర్మల
నూతన విద్యా విధానాన్ని (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విద్యా వ్యవస్థలో FDI విధానంతో పాటు సైన్స్, టెక్నాలజీ విద్యార్థుల ఉద్యోగార్హతలు పెరిగేలా చర్యలు చేపడతమని చెప్పారు. అప్రె�