Home » Nepal
భూకంపాలు రావడం సాధారణ విషయమే. కానీ.. అవి ఎలాంటి సమయం? ఎటువంటి సందర్భంలో సంభవిస్తున్నాయనేదే చర్చనీయాంశంగా మారింది. పౌర్ణమి రోజుల్లో.. గ్రహణ సమయాల్లో.. భూప్రకంపనలు, భూకంపాలు రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి?
Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ�
నేపాల్లో భారీ భూకంపం ప్రభావంతో భారత్ లోని ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న �
నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇల్లు కూలి ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది.
నేపాల్లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయలయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నేపాల్లోని మనస్లు బేస్ క్యాప్లో వారం రోజుల వ్యవధిలోనే మరో హిమపాతం సభవించింది. ఆదివారం మౌంట్ మనస్లు బేస్ క్యాంప్ ను హిమపాతం తాకింది. దీంతో బేస్ క్యాంప్లో ఏర్పాటు చేసుకున్న కొన్ని టెంట్లు దెబ్బతిన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా..
నేపాల్ ప్రభుత్వం పులుల సంఖ్య పెంచటంలో సఫలమైంది. నేపాల్ లో పులుల సంఖ్య భారీగా పెరిగింది.పదేళ్లలో రెండింతలు..మూడింతలు పెరిగింది... పెరిగిన పులులతో ఓవైపు ఆనందం.. మరోపక్క భయం నెలకొంది. టైగర్ గాండ్రింపుతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పులుల �
నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది.
పొరుగు దేశాలపై చైనా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. చుట్టుపక్కల ఉండే దేశాల భూభాగాలను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి తమ భూభాగాలుగా చెప్పుకుంటోంది. నేపాల్, భూటాన్ లోనూ ఇటువంటి దురాక్రమణలకు పాల్పడుతోంది. భారత్లోన