Home » NETAJI SUBHASH CHANDRA BOSE
అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
నేతాసీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్ చంద్రబోస్ మరణించగా... �
జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగ�