new agriculture laws

    రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు..రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేశాం

    January 29, 2021 / 12:09 PM IST

    President Ramnath Kovind addressed the budget meetings of Parliament : రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగి

    సాగు చట్టాలపై 11వ రౌండ్ చర్చల్లో కూడా వీడని ప్రతిష్ఠంభణ

    January 22, 2021 / 06:07 PM IST

    farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె

    మెట్టు దిగని కేంద్రం..పట్టు వీడని రైతులు : 8న మరోసారి చర్చలు

    January 4, 2021 / 09:03 PM IST

    Talks inconclusive as farmers adamant on repeal of laws నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు… చట్టాలను ఉపసంహరించుకునేందుకు కేంద్రం సముఖంగా లేకపోవడంతో ఇవాళ(జన�

    రైతులతో రేపు కేంద్రం చర్చలు…”షా” తో కేంద్రమంత్రుల కీలక సమావేశం

    December 29, 2020 / 09:31 PM IST

    నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు

    ట్రాక్టర్ ట్రక్కా లగ్జరీ ఇల్లా..!! ఆందోళన చేసే హర్యానా రైతు క్రియేటివిటీ చూడాల్సిందే..

    December 26, 2020 / 03:38 PM IST

    Delhi : tractor trolley of haryana farmer is not less than vanity van : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల్లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా చలిన

    సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తోన్న రైతులతో మాట్లాడిన మమత

    December 23, 2020 / 05:56 PM IST

    Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ(డి

    ఆందోళనలు ఉధృతం…రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

    December 20, 2020 / 09:08 PM IST

    24-hour relay hunger strike నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో నాలుగు వారాలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తోన్న విషయం చేసింది. ఆందోళనకారులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. రైతు చట్టంలో పలు సవ�

10TV Telugu News