Home » New born babies
కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు.
అప్పుడే పుట్టిన పసిగుడ్డుల్ని పారేస్తున్న దారుణ పరిస్థితులు మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తున్నాయి. కానీ ఇకనుంచి బిడ్డల్ని వదిలేయాలనుకువారు ‘పిల్లల తొట్టి’లో వదలమని విజ్ఞప్తి చేస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. బిడ్డల్ని చె�
కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందే �