Home » new cm revanth reddy
తెలంగాణలో దశాబ్ద కాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని రేవంత్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆషామాషీగా ఏర్పడలేదని..కాంగ్రెస్ పార్టీ నేతలు..కార్యకర్తలు సమిష్టి కృషితో ప్రభుత్వం ఏర్పడిందన్నారు.