Home » New Customers
రోజులు మారుతున్నాయి. కస్టమర్లు మరో నెట్ వర్క్ కు మారిపోతున్నారు. దీంతో టెలికం కంపెనీలు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎడాపెడా ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్ లు గుప్పిస్తున్నాయి.
ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.