Home » New Delhi
ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తస్కరించి సీసీటీవీ టెక్నీషియన్, దంపతులను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి చేసిన ఓ అధ్యయనం ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. థర్డ్వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండదని తెలిపింది. పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సచిన్ పైలట్. కానీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్కు ఛాన్స్ ఇచ్చింది అధినాయకత్వం. సచిన్కు డిప్యుటీ సీఎం పదవి కట్టబెట్టింది. అయితే తన వర్గానికి �
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో...నాయకత్వ మార్పు, కేబినెట్ ల�
వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి చోక్సీ.. డొమినికా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో చికిత్స కోసమే తాను ఇండియా విడిచిపెట్టానని, విచ�
కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత
కరోనా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోన్న రాష్ట్రాలకు విదేశీ టీకా సంస్థలు షాక్ ఇవ్వనున్నాయా? అసలు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు కూడా టీకా కంపెనీలు సిద్ధంగా లేవా? కేవలం కేంద్రంతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాయా? పంజాబ్�
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్. ఆయన చనిపోయినట్లు శుక్రవారం ఉదయం తెగ ప్రచారం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఎవరో దీనిని పోస్టు చేశారు. చివరికు ఆయన రెస్పాండ్ కావాల్సి వచ్చింది.