Home » New Delhi
పౌరసత్వ బిల్లు(సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్) ప్రకంపనలు ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నాయి. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కార్ల అద్ద�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నవంబర్ 10వ తేదీ, ఆదివారం, సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ ఆహ్వా�
ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సెప్టెంబర్6 మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం పై ఆగివున్న ఒక ఎక్స్ ప్రెస్ రైల్లోని పవర్ కార్ లో మంటలు చెల రేగాయి. రైలు 8 వ నెంబరు ప్లాట్ ఫాం పై నిలిపి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పవర్ కార
ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చనున్నారు. స్టేడియంకు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం(డీడీసీఏ) నిర్ణయించింది. గతంలో అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పని
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, సోనియా అల్లుడు, వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రోజు హాజరయ్యారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం ఉదయం ఈడీ ఆఫీసుకు చేరుకున్న వాద్రాను అధికారులు ప
ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ కొద్ది రోజుల్లో రానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన మధ్యంతర బడ్జెట్కు మూడు రోజుల ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో సమావేశం కానున్నారు. జనవరి 28వ తే
ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం..మరోవైపు బాపూజీ 150వ జయంతి ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్�
ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి వరకూ హిందీ భాషను తప్పనిసరి చేయాలని కె.కస్తూరి రంగన్ కమిటీ తయారు చేసిన ముసాయిదా నివేదిక సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)పై గతంలో ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో కూడిన సభ్యులత