New Delhi

    గుమస్తాగా.. జర్నలిస్ట్‌గా.. దేశ అత్యున్నత పదవి వరకు.. ప్రణబ్ ప్రస్తానం ఇదే!

    August 31, 2020 / 07:44 PM IST

    భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన సుదీర్ఘ జీవితం రాజకీయాల్లో గడిపారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ప్రణబ్ గుమస్తాగా పనిచేశారు. అవును! ఇది నిజం. అతను దేశంలోని అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి చాలా కష�

    చైనా – భారత సైన్యాల మధ్య మరోసారి ఘర్షణ – కేంద్రం

    August 31, 2020 / 01:13 PM IST

    చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత

    కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు అందేదెప్పుడు ? మరి క్లాసుల మాటేమిటీ ?

    August 28, 2020 / 01:33 PM IST

    ఒక‌వైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివ‌ర‌కు విద్యార్ధుల‌కు పుస్తకాలు అంద‌లేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం లేదు. మరి ఇల

    కాంగ్రెస్‌లో కొత్త మార్పు: లోక్ సభ, రాజ్యసభలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించిన కాంగ్రెస్, యువనేతలకు బాధ్యతలు

    August 28, 2020 / 11:32 AM IST

    పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే

    ఇంటర్ నెట్ షేక్ చేస్తున్న ప్రభాస్…ప్రకటనపై ఉత్కంఠ

    August 18, 2020 / 06:57 AM IST

    టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నారు. ఈ నటుడు ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై అతని అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. 2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 7.11 గంటలకు ఓ ప్రకటన చేస్తానని ప్రకటించడంతో తీవ్ర ఉత్క�

    మరో రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ

    August 14, 2020 / 06:32 AM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా మోడీ రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని ప్రసాదర భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఎక్కువ కాలం పని చేసిన వారిలో మోడీదీ న

    ఢిల్లీలో 12 ఏళ్ల బాలికను హింసించి అత్యాచారం..చావుబతుకుల్లో బాలిక

    August 7, 2020 / 07:59 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు 12 ఏళ్ల బాలికపై దాడి చేసి..హింసించి..అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, అనా�

    కరోనా వైరస్ అప్‌డేట్: దేశంలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు

    August 3, 2020 / 11:42 AM IST

    దేశంలో కరోనా వేగం ఆపే మార్గం కనిపించట్లేదు. ఇవాళ(3 ఆగస్ట్ 2020) దేశంలో కరోనా కేసులు 18 లక్షల 3 వేల 695కు చేరుకోగా.. ప్రస్తుతం 5 లక్షల 67 వేల 730 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మొత్తం 11 లక్షల 86 వేల 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రమాదకరమైన వైరస్ కారణంగా ఇప్�

    కారుతో గుద్ది..ఆపై మీద నుంచి ఎక్కించిన మహిళ ఫ్యాషన్ డిజైనర్

    August 2, 2020 / 11:15 AM IST

    ఓ మహిళా ఫ్యాషన డిజైనర్ రోడ్డుపై నిలిచిన నలుగురు వ్యక్తులపై కారును పోనిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడిన వారిపై నుంచి కారును తీసుకెళ్లిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చో�

    ఆగస్టులో బుకింగ్స్ ఓపెన్.. థియేటర్లకు గ్రీన్ సిగ్నల్..

    July 25, 2020 / 01:55 PM IST

    కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పున: ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగ�

10TV Telugu News