New Delhi

    ఏలూరుకు ఏమైంది : AIMS ఫస్ట్ రిపోర్టులో ఏముంది ?

    December 9, 2020 / 06:35 AM IST

    ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్‌ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్‌ ఫస్ట్‌ రిపోర్ట్‌లో ఏముంది.

    రాజధానిలో తగ్గిన ఉష్ణోగ్రతలు….71 ఏళ్ల కనిష్టానికి నమోదు

    November 30, 2020 / 11:07 PM IST

    lowest temperature recorded in new delhi : దేశ రాజధానిని చలిపులి వణికిస్తోంది. నవంబర్ నెలలో గత 71 ఏళ్ళ లో ఎన్నడూ నమోదు కాని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెలలో ఢిల్లీలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది. ఏడ

    ఏప్రిల్ కల్లా Oxford టీకా, రూ. 1000కి రెండు డోసులు

    November 21, 2020 / 04:20 AM IST

    Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్‌లో ముం

    కరోనాను గొప్పగా ఎదుర్కొన్నాం.. ఎన్నికల ఫలితాలే రుజువు

    November 11, 2020 / 08:04 PM IST

    PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే..సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ కూడా కారణమన్నారు. పార్ట

    దేశ రాజధానిలో టూరిస్ట్ గైడ్ పై గ్యాంగ్ రేప్

    September 21, 2020 / 05:46 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కన్నాట్ ప్లేస్ మార్కెట్ కు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటి

    Farm Bills – 2020 : విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి ? పూర్తి వివరాలు

    September 20, 2020 / 09:26 AM IST

    Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ

    shamed : బావను కొట్టి..బాలికపై ముగ్గురు అత్యాచారం

    September 19, 2020 / 09:25 AM IST

    gang-raped at knifepoint : దేశ రాజధాని ఢిల్లీలో సమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూసున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బావను కొట్టి..అతని ఎదుటనే 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా..నగదు�

    Sushant Singh Rajput’s మైనపు విగ్రహం

    September 18, 2020 / 01:06 PM IST

    Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�

    Rumour or Reality ? అక్టోబర్ లో థియేటర్లు రీ ఓపెన్ ?

    September 18, 2020 / 12:04 PM IST

    Unlock 4.0 : కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా మూత పడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే ప్రశ్నకు జవాబు రావడం లేదు. ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా రంగంలో పని చేసుకొనే చిన్న చిన్న కార్మికులు అవస్థలు అంతాఇంతా కాదు. ఆకలితో అ�

    38మంది బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయారు

    September 15, 2020 / 07:14 AM IST

    గత ఐదు సంవత్సరాల్లో బ్యాంకులను మోసం చేసి 38 మంది భారతదేశం నుంచి పారిపోయారని Enforcement Directorate’s రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రభుత్వం తెలిపింది. బ్యాంకులను మోసం చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేపడుతోంది. ఈ అంశంపై Dean Kuriakose అడి

10TV Telugu News