New Delhi

    Parliament Session : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికయ్యేది ఎవరో

    September 12, 2020 / 06:54 AM IST

    Rajya Sabha deputy chairman poll : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని

    Pub-G గేమ్ కోసం తాత అకౌంట్ నుంచి రూ.2.3 లక్షలు ఖర్చు పెట్టిన బాలుడు

    September 8, 2020 / 07:58 AM IST

    Pub-G గేమ్ కారణంగా దాదాపు పిల్లలు, యువత, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రభావితం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పబ్‌జీ పిల్లలను మెంటల్‌గానే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతుంది. లేటెస్ట్‌గా ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ

    10వ తరగతి Biology వాట్సాప్ గ్రూపులో పోర్న్ చిత్రాలు, వీడియోలు

    September 6, 2020 / 12:52 PM IST

    Biology group Class 10 : ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన 10వ తరగతి బయోలజీ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ చిత్రాలతో నిండిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అసభ్యకరమైన చిత్రాలు ఉండడం గమనించిన పాఠశాల ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచార

    కరోనా తగ్గినా..AC coaches లో బ్లాంకెట్ లు ఇవ్వం – ఇండియన్ రైల్వే

    September 6, 2020 / 10:56 AM IST

    Indian Railways : భారత దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా..AC coaches లో బ్లాంకెట్లు, బెడ్ షీట్స్ సరఫరా చేయమని ఇండియన్ రైల్వే ప్రకటించింది. సొంత దుప్పట్లు తెచ్చుకుని ప్రయాణించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైళ్లలో పరిశుభ్రత ప�

    Coronavirus In Inida..ఒక్క రోజులో 70 వేల మంది డిశ్చార్జ్, రికార్డు

    September 6, 2020 / 10:38 AM IST

    Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా

    సరిహద్ధులో టెన్షన్, చర్చలతోనే చైనా సరిహద్ధు సమస్య పరిష్కారం: ఆర్మీ చీఫ్

    September 4, 2020 / 11:42 AM IST

    India China Border Tension:  army chief General Manoj Mukund Naravane లద్దాఖ్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఫీల్డ్ కమాండర్లతో నరవానే చర్చలు జరిపారు. సైనికుల ఆత్మస్థైర్యం బలంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. రె�

    యువతిపై మాజీ ఆర్మీ జవాన్ అత్యాచారం..నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్

    September 4, 2020 / 09:08 AM IST

    బాద్యతగా మెలగాల్సిన ఓ మాజీ ఆర్మీ జవాన్..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి పోలీసులను ఆశ్ర

    బుద్ధి మార్చుకోని పాక్, ఐరాసాలో భంగపడిన దాయాది దేశం

    September 4, 2020 / 07:25 AM IST

    అంతర్జాతీయంగా ఎన్నిసార్లు అభాసుపాలైనా పాకిస్తాన్‌ తన బుద్ధి మార్చుకోవడం లేదు. తన వక్రబుద్ధితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి భంగపడింది పాకిస్తాన్. ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న పాకిస్తాన్‌ కుట్రను ఐ

    కోవిడ్ ప్రోటోకాల్.. మధ్యాహ్నం ప్రణబ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో చివరి వీడ్కోలు

    September 1, 2020 / 07:31 AM IST

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక �

    ప్రధాని కావాలనుకున్న ప్రణబ్.. తన పుస్తకంలో ఏం రాశారంటే?

    August 31, 2020 / 08:23 PM IST

    భారత రాజకీయాల పల్స్‌పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవితంలో �

10TV Telugu News