New Delhi

    Lockdown లో బిర్యానీకే ప్రజల ఓటు..ఫుడ్ ఛార్ట్ లో టాప్ ప్లేస్

    July 25, 2020 / 07:48 AM IST

    కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�

    డ్రాగన్ వక్రబుద్ధి : సరిహద్దులో 40 వేల మంది సైన్యం

    July 23, 2020 / 08:28 AM IST

    సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల

    Malya Offer : సెటిల్ మెంట్ ప్యాకేజీ

    July 18, 2020 / 11:24 AM IST

    Vijay Malya మరో ఆఫర్ తో ముందుకొచ్చాడు. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో దాచుకుంటున్న సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకొనే మార్గాలన్నీ మూసుకపోయాయి. దీంతో భారత్ ఎదుట పలు ప్రతిపాదనలు ఉంచుతున్నాడు. తాజాగా సెటిల్ మెంట్ తో కూ�

    కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు

    July 17, 2020 / 11:11 AM IST

    కుల్ భూషణ్ కేసులో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తూచ్ అని తేలిపోయింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పై కోర్టు (Islamaba High Court) లో సవాల్ చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ..పాక్ వెల్లడించింది. అయితే..గురువారం భారత దౌత్యాధికారులు జైలులో జాదవ్ ను

    మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారికి ఒడిషా సీఎం విజ్ఞప్తి

    April 4, 2020 / 05:57 AM IST

    ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్  మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా  స్వచ్ఛందంగా ముందుకు  వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని  ఒడిశా  సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ�

    ప్రేమ తిరస్కరించిందని మహిళా ఎస్సైని కాల్చేశాడు..

    February 8, 2020 / 07:00 AM IST

    తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో  తోటి మహిళా ఎస్సైని  మరోక ఎస్సై కాల్చి చంపిన ఘటన వాయువ్య ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ు జరగటానికి ఒక రోజు ముందు ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం శోచ‌నీయం. శుక్ర‌వారం, ఫిబ్రవరి7వతేదీ రాత్రి  వాయ�

    Auto Expo 2020: ఎలక్ట్రిక్‌ వాహనాల కళకళ..డీజిల్ వాహనాలు వెలవెల

    February 8, 2020 / 05:08 AM IST

    వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆటో ఎక్స్ పో 2020 ( Auto Expo 2020) ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యింది. ప్రముఖ కార్ల కంపెనీలు  తమ కొత్త కార్లను ఆవిష్కరిస్తున్నాయి. కార్లతో పాటు అదిరిపోయే బైక్ లు, స్కూటర్లను కూడా వాహాన త

    6గంటలు క్యూలో ఉండి…నామినేషన్ ఫైల్ చేసిన కేజ్రీవాల్

    January 21, 2020 / 03:19 PM IST

    ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్‌నగర్‌లోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంల

    అందరి చూపు అటే : రామ్ లీలా మైదాన్‌లో మోడీ మెగా ర్యాలీ

    December 22, 2019 / 03:54 AM IST

    * హింసాత్మక ఘటనలు జరిగిన దర్యాగంజ్ ప్రాంతం రామ్ లీలా మైదాన్‌కు కిలోమీటర్ల దూరంలో ఉంది.  * సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు.  * అన్ని మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు, స్నిప్పర్లు ఏర్పాటు.  పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు ఇంకా కంటిన్యూ అవుతూన

    పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

    December 21, 2019 / 04:20 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తుతున్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం  డిసెంబర్ 22న రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహిస్తోం�

10TV Telugu News