Home » new GO
వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.