Home » New Offers
అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు ఉంచేందుకు సిద్ధం అవుతుంది. అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. ఈ క్రమంలో హై పవర్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తుంద�
ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.