Home » new parliament building
ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి కల్పించనుందా...?మహిళలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న మహిళా బిల్లుకు ఇక ఆమోదం పొందనుందా..? ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా సాధికారత కలుగనుందా..? అంటే నిజమేననే ఆశా�
ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అన�
Harish Rao : ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు.
మరో 25 ఏళ్లలో భారత్ 100 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకుంటుంది. 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. భారత్ను చూసి అనేక దేశాలు ప్రేరణ పొందుతాయి.
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ కట్టడం అద్భుతాల దర్పణం.!
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ తెప్పించి వినియోగించారు. స్టోన్వర్క్కు సంబంధించి అంతా రాజస్థాన్లో చేయించారు.
పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు క్యాబినెట్ మంత్రులు పాల్గొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.