Home » New PRC
కొత్త పీఆర్సీ అమలుకు వేర్వేరు జీవోలు
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవోలను విడుదల చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్లను పెంచుతూ ఉత్తర్వుల
ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రుల కామెంట్స్ ను ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.
అయితే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ, డ్రాయింగ్ అధికారులు నిరాకరిస్తున్నారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, జీతాలు ప్రాసెస్ చేయలేమని తేల్చి చెబుతున్నారు.