Home » New Symbols
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని పేరు ఖరారు చేయగా.. ఉద్ధవ్ థాకరే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) పేరును కేటాయించింది. అయితే గుర్తుల కేటాయింపు మాత్రం ఇంకా జరగలేదు. అలాగే ఉద్ధవ్ వర్గం అడిగిన త్రిశూల్, �
తెలంగాణలోని జనసేన పార్టీకి రెండు గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం జనసేనతో పాటు..మూడు పార్టీలకు కామన్ గుర్తులను కేటాయించిం�
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�