Home » New York
సీతారామం సినిమాలో సీతగా తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం హాలిడే వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది. న్యూయార్క్ నగర్ విధుల్లో సంచరిస్తూ సందడి చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుం�
ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం ..కళ్లు చెదిరిపోయే ధర వేలానికి సిద్ధంగా ఉంది.
అమెరికాలోని న్యూయార్క్లో ‘వలసల సంక్షోభం’ నెలకొంది. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలైన టెక్సాస�
సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు అతడిపై హత్యాయత్నం చేసిన హదీ మటార్. ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా హదీ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
న్యూయార్క్ నగరంలో జరిగిన దాడిలో గాయపడ్డ రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించినట్లు, ఆయన మాట్లాడగలుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వెల్లడించారు. ఈ దాడిని ఇరాన్ మీడియా సమర్ధించింది.
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకు
అమెరికాలోని న్యూయార్క్లో ఉండే మన్దీప్ కౌర్ (30) కొన్నేళ్లుగా గురవుతున్న గృహ హింసకు, వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప భర్త రంజోద్బీర్ సింగ్ సంధు కారణంగా వేధింపులకు గురయ్యానని వీడియోలో చెప్తూ ఆన్లైన్లో పోస్టు చేశారు. మృతురాల�
ఆడపిల్లల్ని కన్నందుకు భర్త వేధించడంతో ఒక భారతీయ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. మృతురాలు మన్దీప్ కౌర్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని బిజ్నూర్. ఈ ఘటనపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా
డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. కోట్ల ఏళ్ల కిందటి అస్థిపంజరం ఏకంగా రూ. 48.5 కోట్ల ధర పలికింది.
ప్రస్తుతం రుచిర భూటాన్లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.