-
Home » New York
New York
అరెస్టు చేసి తీసుకెళ్తున్న యూఎస్ అధికారులతో మదురో అన్నమాటలు ఇవే.. వీడియో వైరల్
Nicolas Maduro : అమెరికా సైన్యం నికొలస్ మదురోను బంధించి న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్లోని కేంద్రానికి తరలించారు. యూఎస్ కు తీసుకొచ్చే సమయంలో మదురో చేతికి సంకెళ్లు వేశారు.
గోల్డ్ టాయిలెట్ కావాలా..? వేలానికి సిద్ధం.. ప్రారంభ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని చరిత్ర ఇదే..
Gold Toilet : ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటెలాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన
గూగుల్ ఆఫీసులో నల్లుల గోల.. ఉద్యోగులు చెంగు చెంగున ఎగరకముందే ఏం చేశారంటే?
నల్లుల వ్యాప్తి నివారణ కోసం గూగుల్ హడ్సన్ స్క్వేర్ క్యాంపస్ సహా న్యూయార్క్లోని ఇతర ఆఫీసుల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొత్తానికి ఇద్దరూ ఒకేచోట.. న్యూయార్క్ లో విజయ్, రష్మిక.. అట్నుంచి అటు వెకేషన్?
తాజాగా విజయ్ రష్మిక ఇద్దరూ కలిసి అమెరికాలో సందడి చేసారు.
భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి.. దాని బరువు, విలువ ఎంతో తెలుసా..? వేలంలో రికార్డు ధర.. అది భూమిపైకి ఎలా వచ్చిందంటే..
అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు.
ఈ దంపతులకు 20 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. వైద్యులు చూపలేని పరిష్కారాన్ని చూపిన ఏఐ.. ఇక IVF అవసరం లేదా?
ఆమె భర్తకు అజూస్పెర్మియా ఉన్నా, ఏఐ STAR సిస్టమ్తో స్కాన్ చేసి గంటలో 8 మిలియన్ చిత్రాలు తీశారు. ఏఐ ఆల్గారిథమ్స్ ద్వారా మూడు పనికివచ్చే స్పెర్మ్లను గుర్తించారు. సంప్రదాయ పద్ధతిలో ఆ స్పెర్ప్ను తీస్తే నష్టం జరుగుతుందని, రోబో సాయంతో స్పెర్మ్న�
బాబోయ్.. గిరగిరా తిరుగుతూ నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. అందులో ప్రయాణించేది ఎవరంటే..? వీడియో వైరల్..
న్యూయార్క్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది.
న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కుషిత కళ్లపు.. షార్ట్ స్కర్ట్ లో క్యూట్ గా కుషిత..
నటి కుషిత కళ్లపు తాజాగా న్యూయార్క్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భయం గుప్పిట్లో న్యూయార్క్ ప్రజలు.. ఆకాశంలో మిస్టరీ డ్రోన్లు.. అక్కడ ఏం జరుగుతుందంటే?
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిలేనియా సహా ఈస్ట్ కోస్ట్ స్టేట్స్ లోని ప్రజలు భయంభయం గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం..
భారత్ చెబితే ప్రపంచం వింటుంది.. న్యూయార్క్లో ప్రధాని మోదీ ప్రసంగంలో ఐదు ప్రధాన అంశాలు ఇవే..
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రపంచం మొత్తంతో భారత భాగస్వామ్యం పెరుగుతోంది. అంతకుముందు భారతదేశం సమాన దూరం అనే విధానాన్ని అనుసరించేది.