Home » News Angle
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసులు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.