Home » NHS
యూకేని '100 రోజుల దగ్గు' వణికిస్తోంది. కోరింత దగ్గుగా రకానికి చెందిన ఈ దగ్గు వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
సుదీర్ఘ కాలంగా ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి సులువుగా బరువు తగ్గించుకునేందుకు ఓ సరికొత్త డ్రగ్ అందుబాటులోకి వచ్చేస్తోంది.
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది 2021 సమ్మర్ వరకు మిలియన్ల మంది ప్రజలు వేచిచూడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 40 మి
pre Christmas COVID vaccine : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్లో కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాదిలో క్రిస్మస్కు ముందుగానే పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ పంపిణీక�
Warning Sign of coronavirus in kids : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా సోకినవారిలో ఇప్పటివరకూ చాలావరకు కొత్త లక్షణాలు బయటపడ్డాయి.. పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నారుల్లో కరోనా ప్రభ�
Sore Tongue A Sign Of Coronavirus : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది.. మందులేని కరోనా బారి నుంచి ఎలా బతికి బయటపడాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.. గాలిలోనూ కరో�
మీ ఇంట్లో పిల్లలు సరిగా తినడంలేదా? కరోనా కొత్త లక్షణానికి సంకేతం కావొచ్చు. ఇప్పుడు చాలామంది చిన్నారుల్లో ఈ తరహా లక్షణ ఒకటి బాగా కనిపిస్తోంది. సాధారణంగా కొత్త కరోనా లక్షణాల్లో కొత్త నిరంతర దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి ఎక్కువగా క
ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చునని హెచ్చరిస్తున్నా వైద్యులు.. నాలుగు రోజుల పాటు అసాధారణ లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని అంటున్నారు. నిరంతరాయంగా అదేపనిగా మీలో ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్�
ఢిల్లీ ప్రభుత్వపు జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission)లో పనిచేస్తున్న 42 ఏళ్ల కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ జావేద్ అలీ సోమవారం కరోనావైరస్తో మరణించాడు. డాక్టర్ జావేద్ అలీ మార్చి నుండి కరోనా మహమ్మారి వ్యతిరేకగా పోరాటంలో ముందున్న డాక్టర్ జావేద్ అలీక
Winter wave of coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.. కరోనా వైరస్ ఉద్భవించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా వైరస్ తీవ్రత మాత్రం జన్యుమార్పులతో మరింత విజృంభి�