-
Home » Nifty
Nifty
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు.. రూ.16 లక్షల కోట్ల మేర పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
దీంతో మొత్తం విలువ రూ.432 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? బీకేర్ ఫుల్.. ఎందుకంటే..
ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
2024లో కూడా లాభాలే లాభాలు
Stock Market : 2024లో కూడా లాభాలే లాభాలు
BSE and NSE: ఆల్ టైం రికార్డ్ సృష్టించిన నిఫ్టీ, సెన్సెక్స్.. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. 874 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది. అక్టోబర్ తర్వాత ఈ స్థాయిల
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. 750 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు తగ్గి.. 17090 పాయింట్లకు చేరింది. అలాగే రూపాయి సైతం మరింత బలహీనపడి రూ.82.64 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్.. జోరుగా ట్రేడింగ్!
కొన్నిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. నిరంతర క్షీణత చూసిన తరువాత, ఈ రోజు స్టాక్ మార్కెట్ వేగంగా ట్రేడ్ అవుతోంది.
Indian Market : రష్యా, ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. గత కొన్ని రోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు.. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం భారీ నష్టాలను చవి చూశాయి...
Stock Markets : నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 59,528 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమై రోజంతా పతనమవుతూనే ఉంది. ఓ దశలో 58,653 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.