nikhil gouda

    కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం 

    April 16, 2019 / 07:26 AM IST

    కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

10TV Telugu News