Home » Nimajjanam
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అశేష భక్తజనం మధ్య అట్టహాసంగా సాగింది. రాజ్ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి ట్యాంక్బండ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. గణపతి బొప్పా మోరియ�
మట్టి గణేషుడి విగ్రహాన్ని సీపీ సీవీ ఆనంద్ నిమజ్జనం చేశారు.