Nimmagadda Ramesh Kumar

    ఏపీలో పంచాయతీ నామినేషన్ల హడావుడి, విజయనగరం జిల్లాలో తప్ప

    January 29, 2021 / 04:28 PM IST

    panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జన�

    నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

    January 29, 2021 / 03:55 PM IST

    sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

    అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించండి

    January 29, 2021 / 01:15 PM IST

    SEC Nimmagadda letter to CS : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో ఫొటీ చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉంచటంపై అభ్యంతరం వ్యక్త�

    ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తోంది : నిమ్మగడ్డ రమేష్ కుమార్

    January 27, 2021 / 07:47 PM IST

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న �

    నిమ్మగడ్డ సెన్సూర్ ఆర్డర్ ను వెనక్కి పంపిన సర్కార్

    January 27, 2021 / 07:22 PM IST

    ap government : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెన్సూర్ ఆర్డర్ ను ఏపీ సర్కార్ తిప్పి పంపింది. అధికారుల వివరణ కూడా పెనాల్టీ సిఫార్సు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ప

    ఎస్ఈసీ కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ…నిమ్మగడ్డకు భద్రత పెంపు

    January 27, 2021 / 11:22 AM IST

    High security at the AP SEC office : ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు భద్రత పెంచారు. ఎస్ఈసీ కార్యాలయం వద్ద పోలీస్ డాగ్స్ తో సెర్చింగ్ చేస్తున్నారు. ఆఫీస్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా పోల�

    పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ చేసిన ఎస్ఈసీ

    January 25, 2021 / 04:16 PM IST

    AP SEC reschedule panchayat elections  : ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్‌ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్‌ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎ�

    నాకు ప్రాణహాని ఉంది

    January 23, 2021 / 08:45 PM IST

    SEC Nimmagadda Ramesh Letter to DGP : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారన�

    అవసరమైతే..పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం : ఏపీ ఎన్జీవో

    January 23, 2021 / 12:16 PM IST

    AP NGO : పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎన్జీవో సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే..ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కాసేపటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల �

10TV Telugu News