Nimmagadda Ramesh Kumar

    తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే

    January 23, 2021 / 10:45 AM IST

    First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�

    నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం, తొలి నుంచి వివాదమే

    January 9, 2021 / 06:39 AM IST

    Nimmagadda vs.AP government : నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు, ఏపీ ప్రభుత్వ పెద్దలకు మధ్య వివాదం తలెత్తడానికి కారణం ఏమిటి? నిమ్మగడ్డపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, పదవి నుంచి తొలగించే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లింది? ఎస్‌ఈసీగా నిమ్మగడ్డకే అధికారాలు ఇవ్వాలని హైకోర్

    పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం!

    January 8, 2021 / 10:59 PM IST

    AP government angry over SEC decision : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస

    ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు, ముఖ్యమైన తేదీలు

    January 8, 2021 / 10:38 PM IST

    andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి

    ‘ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనడం అభ్యంతరకరం’…సీఎస్ లేఖకు స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

    November 18, 2020 / 08:57 AM IST

    Nimmagadda Ramesh respond cs letter : ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనడం అభ్యంతరకరమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. సీఎస్ కు ఎస్ఎంఎస్ ద్వారా నిమ్మగడ్డ రిప్లై ఇచ్చారు. స్థానిక

    ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహుర్తం ఖరారు

    November 17, 2020 / 03:50 PM IST

    Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున�

    కొత్త జిల్లాల ప్రక్రియ ఆపండి

    November 17, 2020 / 11:25 AM IST

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈసీ ఏం చేయబోతోంది

    October 24, 2020 / 07:42 AM IST

    Local body elections in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఎ�

    రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ సమావేశం

    October 23, 2020 / 08:56 AM IST

    Election commission : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలి : ఏపీ హైకోర్టు

    October 21, 2020 / 03:53 PM IST

    Local body elections : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సహకరించడం లేదని నిధులు విడుదల చేయడం లేదని కమిషనర్‌ నిమ్మగ�

10TV Telugu News