Home » nine still trapped inside
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదంలో గల్లంతైన 9 మంది ఆచూకి కనిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ డీజీ విజ్ఞప్తి మేరకు CISF టీమ్ ను దోమలపెంటకు పంపించింది. �