Home » no entry for indian travelers
భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది.