no entry to indian tourists

    Maldives: భారత పర్యాటకులకు నో ఎంట్రీ

    May 12, 2021 / 01:46 PM IST

    భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది.

10TV Telugu News