Home » no longer
ఇకపై పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సీడీ ఫుడ్ అందదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచనతో…పార్లమెంట్ క్యాంటీన్ లో ఇకపై ఫుడ్ ని తక్కువ ధరకు తీసుకోకూడదని,తాము తీసుకునే ఫుడ్ వాస్తవ ధరను చెల్లించాలని ఎంపీలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నార�