Home » Nobel Prize
ఫిజిక్స్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ సారి ముగ్గురికీ కలిపి నోబెల్ ప్రకటించింది. అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జెలింగర్ అనే ముగ్గురు సంయుక్తంగా నోబెల్ విజేతగా నిలిచారు.
రష్యన్ జర్నలిస్టు.. 2021 నోబెల్ శాంతి బహుమతి సహ-విజేత డిమిత్రి మురాటోవ్ యుక్రెయిన్ యుద్ధంలో నిరాశ్రయులైన పిల్లలకు సాయం చేయడానికి తాను సాధించిన నోబెల్ పతకాన్ని రికార్డు స్థాయిలో $103.5 మిలియన్లకు వేలం వేశారు.
ప్రముఖ నవలా రచయిత అబ్దుల్రజాక్ గుర్నాను .. సాహిత్యం విభాగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ గురువారం ప్రకటించింది.
2021 ఏడాదికిగాను రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది.
2021 ఏడాదికిగాను ఫిజిక్స్(భౌతిక శాస్త్రం)విభాగంలో ముగ్గురిని నోబెల్ వరించింది. జపాన్,జర్మనీ,ఇటలీకి చెందిన సైంటిస్టులు
2021 ఏడాదికి గాను ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ప్రకటించారు.
2020 Nobel Prize in Economics కీలకమైన ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా కైవసం చేసుకుంది. ఆర్ధికశాస్త్రం(Economics )లో ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు అమెరికన్లు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్ లకు ఈ ఏడాది ఆర్ధికశాస్
Nobel Prize:”హెపటైటిస్ C” ను కనుగొన్నందుకు హార్వీ జె. ఆల్టర్, మైఖేల్ హౌఘ్టన్ మరియు చార్లెస్ ఎం. రైస్లకు 2020కి గాను మెడిసిన్ నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి కమిటీ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. “రక్తంలో సంక్రమించే హెపటైటిస్ ప్రపంచవ్య�
ఆర్ధికశాస్త్రంలో భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. కోల్కతాలో జన్మించిన అభిజిత్ బెనర్జీ అంతర్జాతీయంగ�
2018, 2019 సంవత్సరాలకు గాను సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. ఇద్దరు ఐరోపా రచయితలు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్ పురస్కారానికి ఎంపికవగా..2019కి గాన�