Home » Nokia CEO
ఒక్కసారి 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే..ప్రస్తుతం మనం చూస్తున్న, వాడుకలో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా మాయం అవుతుందని ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సంస్థ సీఈఓ పెక్క లుండ్ మార్క్ అంటున్నారు
6G Network : మాయ.. మాయ.. అంతా డిజిటల్ మాయ.. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే సాంకేతికపరంగా చాలా మార్పులు వచ్చాయి. రానున్న రోజుల్లో సాంకేతికత ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్లనుంది.