-
Home » Non-Announce Emergency
Non-Announce Emergency
రాజధానికి భూములిచ్చిన రైతులు దొంగలా? ఇంటింటికీ నోటీసులంటిస్తారా?
December 26, 2019 / 09:24 AM IST
రాజధాని అమరావతికి భూములిచ్చి రైతుల్ని సీఎం జగన్ అండ్ గ్యాంగ్ దొంగలుగా చూస్తున్నారనీ..రైతుల్ని అవమానపరుస్తున్నారనీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ పేరుతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోను అప్రకటిత ఎమర్జన్సీని