Home » Non Eligibility
అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తోందీ వైసీపీ ప్రభుత్వం. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కాబోతుంది. రైతులకు, కౌలు రైతులకు రూ. 12 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. దీనికి సం�