Home » Non Veg
కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వింత చోటు చేసుకుంది. డెంగీ, మలేరియా రావడానికి మాంసాహారమే కారణమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే మాంసాహార
మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది.
సిద్దిపేట : సిద్దిపేటలో రూ. 20 కోట్ల వ్యయంతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ను మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. వినియోగదారుడికి అన్ని సరుకులు ఒకే చోట లభించేందుకు వీలుగా సమీకృత వెజ్ అండ్ నా�
హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ