ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలు చాలా ప్రత్యేకం అంటున్నారు ZSI సైంటిస్టులు. అంత ప్రత్యేకత వీటిలో ఏముంది.. శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన కీలక విషయాలు ఏంటి..?
సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ.. దాని అందం తెలుస్తుంది అంటారు. పగడపు దిబ్బలు.. సాగరానికి మరింత శోభ తీసుకువస్తాయ్. ఐతే అలాంటి వాటినే ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించారు. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
Chandra babu coming : పార్టీ నేతల వల్ల కావట్లేదు. సీనియర్లు బయటకు రావడం లేదు. కింది స్థాయి లీడర్లకు నమ్మకం రావడం లేదు. అందుకే.. వాళ్లూ.. వీళ్లూ కాదు.. ఆయనే రంగంలోకి దిగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలో.. మళ్ల�
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు నల్ల దుస్తులతో ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదు�