Home » North Korea
కిమ్ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్పైనే ఎందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి?
ఉత్తరకొరియా చరిత్రలోనే ఒకే రోజు 8మిసైల్స్ ప్రయోగించడం ఇదే తొలిసారి. కేవలం ఆరు నెలల వ్యవధిలో 31మిసైల్స్ ప్రయోగించడం మరో సెన్సేషన్. నార్త్ కొరియా అధ్యక్షుల్లో తక్కువ సమయంలో ఇన్ని మిసైల్స్ ప్రయోగించిన ఏకైక అధ్యక్షుడిగా కిమ్ నిలిచాడు.
ఉత్తర కొరియాను కరోనా అల్లాడిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మాత్రం.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జనాలను పట్టించుకోవడం లేదు కదా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశంతోనే గిల్లీ పంచాయితీ పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిస్
అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఉత్తరకొరియా తన తీరు మార్చుకోవడం లేదు. జపాన్ సముద్రం వైపుగా ఆదివారం ఉదయం ఎనిమిది స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులను పరీక్షించి మరోసారి కలకలం రేపిం�
నార్త్ కొరియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్ వ్యాప్తి వల్ల ఆ దేశంలో పది రోజుల్లోనే 67 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 2లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్యులు గుర్తిస్తున్నారు. ఆదివారం ఆ సంఖ్య తగ్గడంతో కొంత...
కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. 7 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయంటే..(North Korea Corona Terror)
ఉత్తరకొరియాలో మూడంటే మూడురోజుల్లో 8లక్షల20వేల 620 కేసులు నమోదయ్యాయంటే కిమ్ రాజ్యంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తిచెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచాన్ని గడగడలాడించే ఉత్తరకొరియా ప్రభుత్వాధినేత కిమ్ జోంగ్ ఉన్ను కరోనా వణికిస్తోంది. రెండేళ్లుగా కరోనా ఆనవాళ్లు లేకుండా ఉత్తరకొరియాను ప్రజలు జీవనం సాగించారు. ప్రపంచం మొత్తం కరోనాతో కాకావికలం అవుతున్నా.. ఉత్తరకొరియాలో ...
కరోనా వైరస్తో గజగజ వణుకుతున్న నార్త్ కొరియా
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ప్రపంచ దేశాలు కొంచెం దూరంగా ఉంటాయి. నిత్యం అణుబాంబుల తయారీ గురించి కిమ్ జో్ంగ్ ప్రస్తావిస్తాడు. మా జోలికొస్తే ఒక్క అణుబాంబు వేస్తా అంటూ హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో...