Home » north Nigeria
నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. జిగావా ప్రాంతంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 18మంది అక్కడికక్కడే చనిపోయారు. బిర్నింకుడు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు..