Home » not applicable
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 10 సంవత్సరాలు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పింది. జలవనరుల శాఖ అధ�
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.