పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్ట
రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రె�
బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరొంది..ఎంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు ‘పరేష్ రావల్’ ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. సినీ నటుడిగా ఎదిగిన ఈయన పార్లమెంట్ మెట్లు ఎక్కారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని తెగ ప్రచారం జరిగింది. తిరిగ�