not over yet

    Covid Second Wave : కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం హెచ్చరిక

    July 2, 2021 / 09:40 PM IST

    దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

10TV Telugu News