Notes

    చేతి రాతను నేరుగా కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

    May 8, 2020 / 04:52 AM IST

    ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు విస్తృత సేవలు అందించే గూగుల్ సంస్థ.. తన మల్టిపుల్ టూల్ గూగుల్ లెన్స్‌కు మరో ఉపయోగకరమైన టూల్ జోడించింది. ఇకపై ఫోన్ నుంచి చేతితో రాసిన నోట్‌లను లెన్స్‌ ద్వారా కంప్యూటర్‌కు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చునని కంపె�

    షాకింగ్ న్యూస్ : ఏపీలో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా 

    April 15, 2020 / 09:35 AM IST

    కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలల పట్టుకుంటున్నారు. �

    భయపెట్టిన రూ. 500 నోట్లు…కారణం ఏంటో తెలుసా

    April 11, 2020 / 01:59 AM IST

    రోడ్లపై డబ్బులు పడితే ఏం చేస్తారు ? వెంటనే తీసుకుని ఎవరు పడేసుకున్నారో అని ఆరా తీస్తాం అంటారు కదా. కానీ ప్రస్తుతం ఎక్కడైనా నోట్లు కనపడితే చాలు..అమాంతం దూరం పరుగెడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ కారణం. నోట్లపై ఈ వైరస్ ఉంటుందని, అది ముట్టుకుంటే&#

    కరెన్సీ నోట్ల నుంచి కరోనా వ్యాప్తి…చైనా సంచలన నిర్ణయం

    February 16, 2020 / 11:19 AM IST

    చైనా నగరాలను స్మశానాలుగా మార్చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్‌-19). వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు జనాలు పిట్లలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రోజుకి 100మందికి పైగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్క రోజే 142మంది చనిపోయారు

    రూపాయి బలపడుద్దట: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం

    January 16, 2020 / 01:34 AM IST

    కాంట్రవర్షియల్ కామెంట్లు చెయ్యడానికి ముందుండే వ్యక్తి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. మరోసారి కాంట్రవర్శీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగం�

    గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు

    April 27, 2019 / 06:07 AM IST

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో),

    లంచం డబ్బును చింపేసి టాయిలెట్‌లో వేశాడు: ఏసీబీకి దొరికిపోయాడు

    March 26, 2019 / 06:24 AM IST

    లంచగొండుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. తెలంగాణలో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి దొరికిపోయాడు. అయితే తెలివిగా ఆలోచించిన ఆ అధికారి బాధితుల వద్ద నుంచి తీసుకున్న డబ్బుని దొరకకుండా చ

10TV Telugu News