Home » Notification release
తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ట్రాన్స్జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కర్ణాటక పోలీసుల డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.